సినిమా టికెట్ రేట్ల ఖరారుకు హైకోర్టు ఆదేశాల మేరకు కమిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కమిటీ ఇప్పటికే ఓసారి సమావేశమైందని, త్వరలో మరోసారి సమావేశమవుతుందని ప్రభుత్వం తరఫ...Read more »
సంక్రాంతి సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ సన్నద్ధమైంది. భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి సీ...Read more »
తిరుమలలో నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లను అమ్ముతుండగా అధికారులు పట్టుకున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన జితేంద్ర కుమార్ సోనీ వారి మిత్రులకు 7 వేల చొప్పున 21వేలకు మూడు నకిలీ ప్రత్యేక దర్శనం టిక్కెట...Read more »
చిట్టమూరు రెండవ వైస్ ఎంపీపీ గా రాయప సుబ్బమ్మ ఎన్నిక......చిట్టమూరు మండలం రెండవ వైస్ ఎంపీపీ సభ్యురాలు ఈశ్వర్ వాక ఎంపీటీసీ సభ్యురాలు గాయపు సుబ్బమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రత్యేక అధికార...Read more »
అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ ను, తదుపరి డెంగ్యూ జ్వరంతో అక్కడే చికిత్స పొందుతున్న ఇద్దరు SI గార్లను కూడా పరామర్శించిన జిల్లా యస్.పి. శ్రీ విజయ రావు,IPS., గారు CI స్థాయి అధి...Read more »
శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకలం నెల్లూరు జిల్లా.సూళ్లూరుపేట:- ఇద్దరు వైద్యులతో సహా 12మందికి పాజిటివ్ వచ్చింది. గత నెల 27వ తేది నుంచి వరసగా ...Read more »
రేణిగుంట రోడ్డు లో యువకుడు హత్య.తిరుపతి...రేణిగుంట రహదారిలో ఓయో హోటల్ సమీపంలోని ఆర్చ్ వద్ద ఘటన. మద్యం మత్తులో ఒకరినొకరు ఘర్షణకు దిగిన స్నేహితులు. మద్యం సీసాలతో ఓ వ్యక్తి ...Read more »