:వైఎస్సార్ వర్ధంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా రాష్ట్ర వైసీపీ సంయుక్త కార్యదర్శి ఆధ్వర్యంలో లో వైఎస్సార్ కు నివాళులు అర్పించారు. పేదల హృదయాల్లో నిలిచిన ఏకైక నేత వైఎస్సార్...Read more »
ఐటీ, పరిశ్రమలు శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి నివాసంలో ఈరోజు ఉదయం
రైతుల సమస్యలపై మరియు ధాన్యం గిట్టుబాటు ధరలపై సమీక్ష సమావేశం నిర్వహించిన జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ మంత్ర...Read more »
సంక్షేమానికి చిరునామా దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
* ఎవరైనా ఓ మనిషి దూరమైతే ఆ కుటుంబం మాత్రమే శోకంలో మునుగుతుంది. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలు మాజీ ముఖ్యమంత్ర...Read more »
దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని
గాంధీ బొమ్మ సెంటర్ నందు గల రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు...Read more »
దివంగత మహా నేత వై.యస్. రాజశేఖర్ రెడ్డిగారి 11వ వర్ధంతి సందర్భంగా కరెంటు ఆఫీస్ సెంటర్ వద్ద
వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన నెల్లూరు రూరల్ ఎమ్.ఎల్.ఎ. క...Read more »
ప్రజల గుండె చప్పుడు వైఎస్ఆర్
****
రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అని, ముఖ్యమంత్రిగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలచిప...Read more »
రైతులకు ఎటువంటి ఇబ్బందులు రానివ్వం.... జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి....జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మద్దతు ధర అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తగి...Read more »