అమరావతి ఉద్యమం నేటితో 200 రోజులు పూర్తి అయింది. ''మేము భూములిచ్చింది రాజధాని నగరం కోసం! మేము ఒప్పందాలు చేసుకుంది రాష్ట్ర ప్రభుత్వంతో! అంతేతప్ప...వ్యక్తులతోనో, పార్టీలతోనే కాదు! చట్టబద్ధమైన...Read more »
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని అంత చేసేందుకు, అది మళ్లీ రాకుండా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు వ్యాక్సిన్ను తయారు చేసే పనిలో పడ్డాయి. అందులో భారత్ కంపెనీలు ముందున్నాయి. అం...Read more »
కరోనా మృతదేహంలో 6గంటల తర్వాత వైరస్ ఉండదని, కరోనా మృతుల అంత్యక్రియల్లో ఇబ్బందులు పెట్టొద్దని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్రెడ్డి సూచించారు. ఒక్క కరోనా మృతి ఉంటే 666 కేసులు ఉన్నట్టు...Read more »
బెంగళూరు చుట్టుపక్కల ప్రాంతాలలో సుమారు 36 ఎకరాల స్థలంలో..
కర్నాటక ప్రభుత్వం స్మశాన వాటిక ఏర్పాటు చేసింది. అయితే, ఇది కరోనాతో మృతి చెందిన వారి కోసం కేటాయించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ...Read more »
పులివెందుల రౌడీయిజం నశించాలి.
మహిళల పై దాడులను అరికట్టాలి, మహిళలకు రక్షణ కల్పించాలి.
-------
దిరిశాల రేవతి ,
నగర తెలుగు దేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు.
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన...Read more »
రెగ్యులారిటీ లేని పత్రికలు బ్లాక్
ఎంపానెల్లో ఉన్న 178పై వేటు
తెలుగు రాష్ట్రాల్లో 20 పత్రికలపై చర్య
న్యూఢిల్లీ, జులై 3 :
రెగ్యులారిటీ లేని పత్రికలపై వేటు వేసే ప్రక్రియ కరోనా కష్టకాలంలోనూ...Read more »
మెదడు వ్యాధితో బాధపడుతున్న బాలుడు
💢 బ్రైన్డ్ ఆపరేషన్ చేయాలంటున్న వైద్యులు
💢 శస్త్రచికిత్సకు రూ.10 లక్షల వరకు ఖర్చు
💢 ఆసుపత్రి ఖర్చులకు కూడా డబ్బు లేని పేదరికం
💢 బిడ్డను చూసి నరకయాతన ప...Read more »