నేటితో ముగియనున్న ముహుర్తాలు..
_ శ్రావణంలోనే మళ్లీ భాజాభజంత్రీలు
వివాహాలకు ఆదివారంతో మంచి ముహూర్తాలు ముగియనున్నాయి.
కరోనాతో వేసవిలో జరగాల్సిన వివాహాలకు బ్రేక్ పడింది.
చివరకు లాక్డౌన్ నిబంధనలక...Read more »
నెల్లూరులో అధికార పార్టీ అండ చూసుకుని కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. తాజాగా వీఎంఆర్ నగర్లో ఓ YCP కార్యకర్త, తన భార్యతో కలిసి విజయలక్ష్మి అనే మహిళపై దాడి చేశాడు. ఇనుప రాడ్తో ఆమె తల పగలగొట్టాడు. ...Read more »
సైదాపురం ఎస్ ఐ రాజ్యలక్ష్మి బదిలీ
సైదాపురం ఎస్సైగా పనిచేస్తున్న రాజలక్ష్మి శుక్రవారం బదిలీఅయ్యారు...సైదాపురాం పోలీస్టేషన్ కు కొత్త SI వచ్చే వరకు ఈ బాధ్యతలును గూడూరు రూరల్ SI పుల్లారావు ఇంచార...Read more »
నెల్లూరుజిల్లాపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. గత 11 రోజుల నుండి పాజిటివ్ కేసులు గణనీయంగా వెలుగుచూస్తున్నాయి. రోజుకు పదికి పై చిలుకు కేసులు బయటపడుతున్నాయి. నిన్నటి వరకూ పాజిటివ్ కేసుల సంఖ్య 370...Read more »
టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్....
అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం హైదరాబాద్లోని తన ని...Read more »
ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి.
రేపటి నుండి మాస్క్ పెట్టుకోకపోతే...
గ్రామాలలో అయితే రు.500,
పట్టణాల్లో అయితే రు.1000 ఫైన్..
ఫైన్ లు విధించమని చలానా పుస్తకాలు కూడా పోలీసు వారి వద్దకు వచ్చి వున్న...Read more »