టివి5 కార్యాలయం పై రాళ్ల
దాడి పిరికిబంద చర్య
ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా పై దాడులు చేయడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలి
పత్రికా స్వేచ్చని హరించే విధంగా జరుగుతున్న సంఘటనల పై మీడియ...Read more »
38వ డివిజన్ - ఉయ్యాలకాలువకట్ట, మనుమసిద్ది నగరులో 600కుటుంబాలకు 9రకాల కూరగాయలను సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి అందించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.. సేవా క...Read more »
లక్ష్మీ పూజను తప్పనిసరి.....
లక్ష్మీ పూజ "ఇంట్లో ఎప్పుడూ ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయి.. అప్పుల బాధ తాళలేకపోతున్నాం.. .అసలు మాకు లక్ష్మీ కటాక్షము సిద్ధించడం లేదు"...Read more »
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో విషాదం చోటు చేసుకుంది. పట్టాలపై నిద్రిస్తోన్న 14 మంది వలస కూలీల ప్రాణాలను వేగంగా దూసుకొచ్చిన రైలు బండి బలి తీసుకుంది. శుక్రవావారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకోగా....Read more »
విశాఖపట్నంలోని
కెమికల్ గ్యాస్ లీక్ ప్రమాదంపై స్పందించిన పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
* విశాఖ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, జిల్లా పరిశ్రమల అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి గౌతమ్ రెడ్...Read more »
కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంట సముద్రతీరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ,కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చిత్రపటాలకు మత్స్యకారులు పాలాభిషేకం చేస్తున్న దృశ్యాలు
29వ డివిజన్ పరిధిలోని చైతన్యపురి కాలనీ లో మరియు కేశవ్ నగర్ లో కాలువల్లో పూడి కలను శానిటేషన్ సిబ్బంది ద్వారా తీవిస్తూ
బ్లీచింగ్ చలిస్తున్న డివిజన ఇంచార్జి చక్కా సాయి సునీల్.