ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ(ఏపీ టూరిజం) ఆధ్వర్యంలో నెల్లూరులోని దర్గామిట్ట స్వర్ణాల చెరువులో రేపటి నుంచి అనగా గురువారం(05-03-2020) నుంచి బోటు షికారును పున:ప్రారంభిస్తున్నట్లు ఆ శాఖ నెల్...Read more »
ఎంపీ ఆదాలకు తెలిపిన రైల్వేమంత్రి
విజయవాడ నుంచి గూడూరు వరకు మూడో రైల్వే లైన్ పనులు సంతృప్తికరంగానే కొనసాగు తున్నాయని కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ లోక్సభలో బుధవారం రాతపూర...Read more »
చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలోని శ్రీ శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర జరిగేలా చర్యలు తీసుకున్నట్లు గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు.. జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ...Read more »
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 17 వ డివిజన్, బాబా నగర్ లో 2 కోట్ల రూపాయలతో వ్యయంతో 33/11కె.వి విద్యుత్ సబ్ స్టేషన్ ను నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే క...Read more »
కోవూరు నియోజక వర్గం కొడవలూరు మండలం శివాలయం దగ్గర అరుంధతి నగర్ లో 30సంవత్సరాల క్రిందట పేదలకు కేటాయించిన ఇళ్లస్థలాలను ప్రస్తుత ప్రభుత్వం వేరే వారికి కేటాయించి నిర్దాక్షిణ్యంగా ఇళ్లను కూల్చివేయటం జ...Read more »
ఎన్ఆర్సి, ఎన్పిఆర్ చట్టాలకు వ్యతిరేకంగా కేబినెట్లో, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీతో నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాల...Read more »
లోక్సభలో ఎంపీ ఆదాల వాగ్బాణమ్
ఆక్వా రాజధానిగా పేరొందిన నెల్లూరు జిల్లా ఆక్వా రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి లోక్సభలో మంగళవారం ప్రశ్నించారు. ఆక్వా ర...Read more »