మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన గుడి భార్గవ్ 593 మార్కులు రావడం పట్ల పలువురు హర్షం

మండల స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన గుడి భార్గవ్ 593 మార్కులు రావడం పట్ల పలువురు హర్షం




నెల్లూరు [ఇందుకూరుపేట], రవికిరణాలు ఏప్రిల్ 23 :  

పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో 593 మార్కులతో ఇందుకూరుపేట మండల స్థాయిలో మొదటి స్థానం సాధించిన ఎన్ వి ఆర్ ఆర్ జెడ్ పి హెచ్ స్కూల్ విద్యార్థి గుడి భార్గవ్. ప్రతిభ కనబరిచిన ఈ భార్గవ్ను ఎంఈఓ సునీల్ కుమార్ సన్మానించడం జరిగింది. అలాగే ఈ విద్యార్థి మండల స్థాయిలో సాధించిన మొదటి స్థానం పట్ల తల్లిదండ్రులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు ఆ పిల్లవాడి  స్నేహితులు పలువురు హర్షం వ్యక్తం చేశారు.

Post a Comment

[blogger]

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget