కొద్దిపాటి వర్షానికి రోడ్డుపై వర్షపునీరు
అవస్థల్లో ప్రజలు
అనుమసముద్రంపేట మేజర్ న్యూస్ మండల కేంద్రమైన ఏఎస్ పేటలో మంగళవారం కురిసిన కొద్దిపాటి వర్షానికి రోడ్డుపై వర్షపునీరు చేరడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఏఎస్పేటలోని బస్టాండ్ సెంటర్లో వర్షపు నీరు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో రోడ్డుపైనే వర్షపు నీరు చేరి వాహనదారులు ప్రజలు అవస్థలు పడుతున్నారు రోడ్డుకి ఇరువైపులా దుకాణదారులు ఆక్రమణ చేయడంతో నీరు వెళ్లేందుకు వీలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నట్లు ప్రజలు వాపోతున్నారు కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే వర్షపునీరు రోడ్డుపై నిలబడకుండా వెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు వాహనదారులు కోరుతున్నారు
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.