రేపటి నుంచి స్వీయ ముదింపు పరీక్షలు
ఉదయగిరి మేజర్ న్యూస్.
ప్రభుత్వ సూచన మేరకు మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ఈనెల 28 నుంచి వచ్చే నెల నాలుగో తేదీ వరకు ఒకటి నుంచి పది తరగతి విద్యార్థులకు స్వీయ ముదింపు పరీక్షలు నిర్వహించాలని ఎంఈఓ షేక్ మస్తాన్ వలి పేర్కొన్నారు సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రశ్నే పత్రాలుతో మాత్రమే ఈ పరీక్షలు నిర్వహించాలన్నారు ఒకటి నుంచి ఐదు తరగతుల వరకు ప్రశ్నాపత్రాలు స్కూల్ కాంప్లెక్స్ ల నుంచి ఏ రోజుకు ఆరోజు ప్రధానోపాధ్యాయులు తీసుకెళ్లాలని ఆరు నుంచి పది తరగతులు ప్రశ్నాపత్రాలు ఎంఈఓ కార్యాలయం నుంచి ఏ రోజుకు ఆరోజు తీసుకెళ్లాలని సూచించారు పరీక్షల అనంతరం ఉపాధ్యాయులు జవాబులతో కూడిన ప్రశ్నాపత్రాలను మూల్యాంకనం చేసి మార్కులను రిజిస్టర్ నందు నమోదు చేయాలన్నారు
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.