నెల్లూరు ysrcp జిల్లా పార్టీ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి కాకణి గోవర్ధన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు, Mlc చంద్రశేఖర్ రెడ్డి,
మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. పింఛన్ ని ఇంటింటికి పంపిణికి శ్రీకారం చుట్టిందే మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అలాంటిది పింఛన్ ఇచ్చే సమయంలో మాజీ సీఎం జగన్ ని తిట్టడం సిగ్గుచేటన్నారు, టీడీపీ తీసుకున్న నిర్ణయంలో లోపాలు వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారన్నారు..,
టీడీపీ అమలు చేస్తున్న కార్యక్రమాలకు ఇన్స్పిరేషన్ మా నాయకుడు జగనేనని....,
కొన్ని చోట్ల పింఛన్ల పంపిణీ లో టీడీపీ నేతలు చేతివాటం ప్రదర్శించారని... అలాంటి తప్పులు దొర్లకుండా చూసుకోవాలన్నారు.. వైసీపీ సానుభూతి పరుల పింఛన్ల తొలగిస్తే ఊరుకోమన్నారు..
మాజీ ఎమ్మెల్యే పిన్నేలిని పరామర్శించేందుకు మాజీ సీఎం y s జగన్ మోహన్ రెడ్డి 4 తేదీన ఉదయం 10:30 నిముషాలకి నెల్లూరు కి వచ్చి జిల్లా జైల్ లో ఉన్న పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ని పరామర్శించి అనంతరం తిరిగి వెళ్ళిపోతారన్నారు...,
Mlc చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సుమారు అరవై లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు ఇవ్వడానికి సుమారు కోటి మంది అర్హత ఉన్నవారు, లేనివారు కలిసి ఒక యుద్ధ వాతావరణన్నీ కల్పించాలని, జగన్ మోహన్ రెడ్డి పేదవారి ఆత్మగౌరవాన్ని కపాడుతూ వారి ఇంటి వద్దకే మూడో కంటికి తెలియకుండా సంక్షేమ పథకాలను అందించారని , రాబోయే రోజుల్లో కూడా తాము పేద ప్రజలకు అండగా ఉంటామన్నారు, ఈ కార్యక్రమంలో ysrcp నాయకులు పాల్గొన్నారు.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.