మాతమ్మ గుడి అభివృద్ధి ప్రదాతలకు సన్మానం
పొదలకూరు
పొదలకూరు పంచాయతి పరిధిలోని లింగంపల్లి హరిజనవాడ నందు వెలసివున్న మాతమ్మ తల్లి తిరునాళ్ళ సందర్భంగా గుడి నిర్మాణ దాతలైన గోసు శ్యామలమ్మ, బోగోలు భాస్కర్ రెడ్డి, కరియావుల శ్రీనివాసులు నాయుడు, కరియావుల నారప నాయుడు, నవీన్ కుమార్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.తదుపరి గుడి నిర్మాణ దాతయైన మాజీ సర్పంచ్ గోసు.శ్యామలమ్మను, పెయింటింగ్ దాతైన కరియావుల శ్రీనివాసులు నాయుడు , బోగోలు భాస్కర్ రెడ్డి ,కర్రియవుల నారప నాయుడు లను గ్రామ ప్రజలు సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి హరిజనవాడ వాసులు,గ్రామస్థులు పాల్గొన్నారు.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.