ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి జాతీయ బీసీ అధ్యక్షులు ఆర్. కృష్టయ్యను రాజ్యసభ సభ్యుని గా ఖరారు చేసిన సందర్బంగా గురువారం బిసి. సంక్షేమ జాతీయ మహిళ నాయకరాలు. పద్మ జ యాదవ్ ,యాదవ సంఘం మహిళా అధ్యక్షురాలు కుంభం నాగమణి యాదవ్ ,జిల్లా కార్యదర్శి జయంతి మనోహర్, సురేష్ తదితరులు ఆర్. కృష్టయ్య ని కలసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా నాగమణి యాదవ్ మాట్లాడుతూ బీసీ లకు పెద్ద పీట వేయడం లో సీఎం జగన్ ఎంతగానో అలోచించి 72కోట్ల బీసీ మనోభావాలు దృష్టిలో పెట్టుకొని జాతీయ అధ్యక్షుడు గా. ఆర్ కృష్ణయ్య ను రాజ్య సభ గా సిటు ఇచ్చినoదుకు గాను బీసీ లు అందరి తరుపున సీఎం జగన్ కి అభినందనలు తెలిపినట్టు నాగమణి యాదవ్ చెప్పారు.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.