నిత్యావసరా ధరలు తగ్గించేలా నేను కృషి చేస్తా.. పనబాకలక్ష్మి
....... ........ .......
వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం లో ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతున్న టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి సరదాగా కూరగాయల దుకాణంలో వ్యాపారస్తుల మధ్య ఓట్లను అభ్యర్థించారు. ఆ ప్రాంతంలో నిత్యావసరాలు కొంటున్న వంటి ప్రజలతో ఆమె మాట్లాడుతూ నిత్యావసరాలు మనకు ఎంత ముఖ్యమో వాటి ధరలు అదుపు చేయడం కూడా అంతే ముఖ్యం
వాటి రేట్లు తగ్గాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలి అంటూ ప్రజలతో సైకిల్ గుర్తుకు ఓటు వేయాలంటూ వారిని అభ్యర్థించారు

Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.