ఎంపీ ఆదాలను కలిసిన మూలస్థానేశ్వర దేవస్థానం కమిటీ సభ్యులు

నెల్లూరు, జనవరి 22, (రవికిరణాలు) : నెల్లూరు మూలపేట లోని మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు కమిటీ చైర్మన్ లోకి రెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ  సభ్యులకు నెల్లూరు ఎంపీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కమిటీ సభ్యులు ఇటీవలే నియమితులైన సంగతి తెలిసిందే.

Post a Comment

Emoticon
:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

MKRdezign

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget