తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్తో సమావేశమయ్యారు. హైదరాబాద్లో జరిగిన ఈ సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బిజెపి జాతీ...Read more »
కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్ పోర్టుకు సీఎం జగన్మోహన్రెడ్డి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరుని నామకరణం చేయడం గర్వ కారణమని సింహాపురి వెల్ఫేర్ ఆర్గనైజషన్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి అన్నారు. నెల్లూరు...Read more »
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన అనంతరం విలేకరులతో మాట్లాడిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,స్క్రోలిం...Read more »
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, విరువూరు గ్రామం నుండి మాజీ సర్పంచ్ బచ్చల సురేష్ కుమార్ రెడ్డి (చిన్ని) ఆధ్వర్యంలో తెలుగుదేశం నాయకులు దశకంఠాద...Read more »
పొదలకూరులో మీడియాతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్...పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను బెదిరించినట్లు పార్లమెంటు ఉప ఎన్నికలో బెదిరించలేరు..కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యవేక్ష...Read more »
ఆంధ్రప్రదేశ్ కొత్త ఎలక్షన్ కమీషనర్ గా మాజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహ్నీ గారిని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ గారు నియమించారు..