వాకాడులో తల్లీ కూతురు ఉరి వేసుకుని మృతి తిరుపతి జిల్లా...వాకాడు మం వాకాడు గ్రామంలో అశోక్ పిల్లర్ సర్కిల్ వద్ద తల్లి కూతురు ఉరి వేసుకుని మృతి చెందారు... తల్లి షాకిరా...Read more »
కావలి పట్టణంలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులతో జిల్లా జేసీ హరేంద్ర ప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో చెత్త నుంచి సంపద తయారీ ...Read more »
యువతిపై సామూహిక అత్యాచారం హత్యవిజయవాడలో అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో యువతిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం తుమ్మపూడికి ...Read more »
ఢిల్లీ: భారత్ లో కొత్తగా3,303 కరోనా కేసులు 39 మరణాలు..చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. మన దేశంలో మాత్రం కరోనా మహమ్మారి విజృంభణ క్రమ...Read more »
ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వర్ధంతి నేడు(28-04-2022) .....అర్థరాత్రి రెండుగంటల సమయంలో వర్షంలోతడిసిన వ్యక్తి "అమ్మా సీతమ్మ తల్లి .. ఆకలేస్తుందమ్మా" అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంటచే...Read more »
అగ్రరాజ్యంఅమెరికావెళ్లేవారికితీపికబురు..కాన్సులేట్ కీలక ప్రకటన.. అగ్రరాజ్యం అమెరికా వెళ్లేవారికి గుడ్న్యూస్. కరోనా కారణంగా 2020 మార్చి నుంచి నిలిపివేసిన పర్యాటక వీసా(బీ1, బీ2)లకు సంబ...Read more »
అమరావతి: ధాన్యం రైతుల దైన్యంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. మద్దతు ధరతో ఖరీఫ్ ధాన్యం పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు...Read more »