బూదనం టోల్ ప్లాజా వద్ద అక్రమంగా తరలిస్తున్న 28 కిలోల గంజాయి పట్టివేత 6 మంది ని అదుపులోకి తీసుకున్న ఎస్ ఈ బి అధికారులు గంజాయి వీలు 1.10 లక్షల రూపాయలు జిల్లా...Read more »
వాట్సాప్ గ్రూప్స్లో చేసే మెసేజ్స్పై పూర్తి బాధ్యత గ్రూప్స్ అడ్మిన్దేనని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్సాప్ గ్రూప్స్ మెసేజ్స్ విషయంలో మద్రాసు హైకోర్టు సంచలన తీర్పును ఇ...Read more »
లోపాలను సరిదిద్దికుందాం...పార్టీని మరింత బలోపేతం చేద్దాం...కార్పొరేషన్ ఎన్నికల్లో గుణపాఠాలు నేర్చుకున్నాం...జీవితంలో ఎన్నో మోసాలు ఎదుర్కొన్నాం...కొంతమంది పార్టీని నమ్మించి ద్రోహం చేశారు...- అబ్ద...Read more »
అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు మనల్ని ఆశ్చర్యంలో ముంచెత్తుతుంటాయి. తాజాగా అలాంటి ఘటనే ఒకటి అసోంలో జరిగింది. అసోంలోని సాచర్ జిల్లాకు చెందిన గంగాపూర్ గ్రామంలో ఓ మేక వింత జీవికి జన్మనిచ్చింది. మనిషిని పోలీన...Read more »
మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. పోలీస్ శాఖను టార్గెట్ గా చేసుకుని రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యవస్థలో లోపాల్ని ఎత్తిచూపిస్తున్నట్టుగా ఉంది. బుధవారం నెల్లూ...Read more »
10 రోజుల పాటు తెరుచుకోనున్న తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారాలుతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం వైకుంఠ ద్వారాలు 10 రోజుల పాటు తెరుచుకోబోతున్నాయి. జనవరి 13 నుంచి 22వ తేదీ వరకు వైకుంఠ ద్వారాలను తెరుస్...Read more »
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రూరల్ నియోజకవర్గం ములుముడి ముస్లిం పాలెంలో గౌ" పార్లమెంటు సభ్యులు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి ఎమ్.పి. నిధులతో R...Read more »