శ్రీ నేతాజీ విద్యార్థిని నిహారిక అద్భుత ప్రతిభ
శ్రీ నేతాజీ విద్యార్థిని నిహారిక అద్భుత ప్రతిభ
నెల్లూరు [వింజమూరు], రవికిరణాలు ఏప్రిల్ 23 :
వింజమూరులోని శ్రీ నేతాజీ వికాస్ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్ నిహారిక బుధవారం వెలువడిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షా ఫలితాలలో 600మార్కులకు 590 మార్పులు సాధించే తమ అద్భుత ప్రతిభను చాటారు. ఈ విద్యార్థిని నీ పాఠశాల కరస్పాండెంట్ కెవి రత్నం మరియు ఉపాధ్యాయ బృందం అభినందించారు.